7వ తేదీ నుంచి విదేశాల్లో చిక్కున్న భారతీయుల తరలింపు
పంచవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల లక్షలాది మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. వారందర్నీ మే 7వ తేదీ నుంచి ఇండియాకు దశలవారీగా తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీని కోసం భారీ ఆపరేషన్ చేపట్టనున్నారు. విమానాలు, భారీ నౌకల ద్వారా తరలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్న…